: బెంగళూరులో ప్రయాణించవద్దంటూ అమెరికా తన పౌరులకు హెచ్చరిక

కావేరి జల వివాదం నేపథ్యంలో బెంగళూరు సహా కర్ణాటక వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అమెరికా తన పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. బెంగళూరుతోపాటు కర్ణాటక వ్యాప్తంగా ప్రయాణించవద్దని సూచించింది. ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరులో అమెరికాకు చెందిన పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాయి.

More Telugu News