: బీజేపీ ఎమ్మెల్యే నన్ను బెదిరించారు: సోనియా అల్లుడు వాద్రా

బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి తనను బెదిరించారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆరోపించారు. బీజేపీ ఎంపీని ఆహ్వానించే నిమిత్తం డెహ్రాడూన్ విమానాశ్రయానికి వచ్చిన జోషి తన మీదకు దూసుకొచ్చి బెదిరించారన్నారు. పోలీసు గుర్రం ‘శక్తిమాన్’ మృతికి కారణమైన ఎమ్మెల్యే గణేశ్ ఒక విషయం గుర్తుంచుకోవాలని, ‘శక్తిమాన్’ లాగా తాను గుర్రాన్ని కాదని, అది మూగజీవి కాబట్టి దాన్ని మాట్లాడనివ్వలేదని అన్నారు.

More Telugu News