: ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు

హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిలిపివేశారు. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News