: రాఖీ కట్టిన చెల్లిని ఆశీర్వదించిన మహేశ్ బాబు కొడుకు

ప్రిన్స్ మహేశ్ బాబు కొడుకు గౌతమ్ కు, చెల్లెలు సితార రాఖీ కట్టిన ఫొటోలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. మహేశ్ భార్య నమ్రత కూతురు సితార దగ్గరుండి మరీ గౌతమ్ కు రాఖీ కట్టించింది. ఈ ఫొటోలను నమ్రత తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి మహేశ్ అభిమానులతో పంచుకుంది.

More Telugu News