: బ్యాడ్మింటన్ లో పీవీ సింధు శుభారంభం

రియో ఒలింపిక్స్ లో భాగంగా జరుగుతున్న మహిళల బ్యాడ్మింటన్ లో పీవీ సింధు శుభారంభం చేసింది. సింగిల్స్ గ్రూప్ మొదటి దశ మ్యాచ్ లో సింధు హంగేరికి చెందిన సరోసి లారాను 2-0తో ఓడించింది. సుమారు అరగంటపాటు సాగిన ఈ మ్యాచ్ లో సింధు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 21-8, 21-9 పాయింట్లతో లారాను మట్టి కరిపించింది.

More Telugu News