: ఉమెన్స్‌ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌: 144ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదిస్తే ఫైన‌ల్‌కి న్యూజిలాండ్

టీ20 ఉమెన్స్ వ‌రల్డ్‌క‌ప్ రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, వెస్టిండీస్ మ‌హిళ‌ల జ‌ట్లు త‌ల‌బ‌డుతున్నాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ 12ఓవ‌ర్ల‌కు 3వికెట్ల నష్టానికి 81ప‌రుగుల‌తో క్రీజులో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన టీమ్.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లి ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది.

More Telugu News