: ధాటిగా ఆడుతున్న ఆసీస్

బౌండరీతో ఆసీస్ శుభారంభం పలికింది. మొహాలి వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు ప్రారంభమైంది. ఆసీస్ ఓపెనర్లు ఖవాజా, ఫించ్ బరిలోకి దిగారు. టీమిండియా బౌలర్ ఆశిష్ నెహ్రా వేసిన మొదటి బంతిని ఖవాజా బౌండరీ బాదాడు. కాగా 2.3 ఓవర్లలో ఆసీస్ జట్టు 26 పరుగులు చేసింది.

More Telugu News