: మిథాలీ సేన విజయ లక్ష్యం 115

మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత జట్టుపై తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ స్పిన్నర్ల ధాటికి విండీస్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ టేలర్, డీండ్రా లు స్కోరును పరుగెత్తించారు.

More Telugu News