: వెస్టిండీస్-శ్రీలంక మ్యాచ్ అప్ డేట్స్...శ్రీలంక 43/3

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు శ్రీలంక-వెస్టిండీస్ ల మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ తొలి మ్యాచ్ లోనే ఇంగ్లాండుపై భారీ లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, 7.1 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక 43 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్ లో మ్యాథ్యూస్, సీకే కాపుగెదరా కొనసాగుతున్నారు.

More Telugu News