: టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పితృవియోగం

గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తండ్రి కన్నుమూశారు. ఆయన తండ్రి రమేష్ చంద్ (67) అనారోగ్యంతో చనిపోయారు. వంశీ తండ్రి యూటీఎఫ్ నేతగా, వ్యవస్థాపక సభ్యుడిగా గన్నవరంలో మంచి పేరు సంపాదించుకున్నారు.

More Telugu News