: శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది. ఈ ఉదయానికి ఒక కంపార్ట్ మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,185 మంది భక్తులు దర్శించుకున్నారు.

More Telugu News