: చంద్రబాబు, కేసీఆర్ తో భేటీ కానున్న వెంకయ్యనాయుడు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భేటీ కానున్నారు. వీరిద్దరితో ఆయన విడివిడిగా సమావేశం అవుతారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆయన చర్చలు జరుపనున్నట్టు సమాచారం.

More Telugu News