రాష్ట్ర బీసీ కమిషన్‌ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుక

Related image

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుక సందర్భంగా శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన చైర్మన్‌ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు. అనంతరం డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు సి.హెచ్‌. ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్‌ నూలి, కె.కిషోర్‌గౌడ్‌, కార్యాలయ సిబ్బందితో కలిసి జెండావందనం చేస్తున్న దృశ్యం.

   

More Press Releases