ఆస్తమాని నిర్వహించడంలో ఇన్‌హెలర్స్ ప్రభావవంతమైనవని మరియు సురక్షితమని వైద్య నిపుణులు బలపరుస్తున్నారు

Related image

సిప్ల బేరోగ్ జిందగి ప్రచారాన్ని ఆస్తమా కొరకు ఇన్‌హేలర్స్‌ని వాడేఅవగాహనను పెంచడానికి మరియు దాని వాడకం వల్ల ఉండే అగ్ర ఆటంకాలను చర్చించడానికి ప్రారంభిస్తోంది
 
తిరుపతి, ఆంధ్రప్రదేశ్, September 2022: సిప్ల తన రోగుల అవగాహనా ప్రచార తాజా ఫేస్ ప్రారంభించింది, బేరోగ్ జిందగి, ఆస్తమా గురించి  మరియు ఆస్తమాతో బాధపడుతున్న వ్యక్తులకు ఇన్‌హేలర్స్ ప్రభావవంతమైన మరియు సురక్షితమైన చికిత్సా విధానమని అవగాహన పెంచడం పై దాని ప్రయాసలలో ఒక భాగం. ఈ ప్రచారం విద్య, అపోహలను పరిష్కరించడం మరియు రోగులు మరియు వైద్యుల మధ్యన కమ్యూనికేషన్ పెంచడం ద్వారా చికిత్స కొరకు ఇన్‌హేలర్స్ వాడక అవగాహనను మెరుగుపరచాలని ప్రయత్నిస్తోంది.

గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీస్ రిపోర్ట్ ప్రకారంగా, భారతదేశంలో ఆస్తమాటిక్స్ సంఖ్య 3.43 మిలియన్ల కన్నా ఎక్కువగా ఉంది. భారతదేశం గ్లోబల్ ఆస్తమా బర్డన్‌కి 13% తోడ్పడుతోంది మరియు 43% కన్నా ఎక్కువ ఆస్తమా-సంబంధిత మరణాలకు ప్రతి సంవత్సరం లెక్క ఇస్తోంది, దీనివల్ల ఇది ప్రపంచ ఆస్తమా రాజధానిగా చేయబడుతోంది..

డా. సి. తిరుమల, ఎం.డి. (చెస్ట్), తిరుపతి, ‘‘టైర్  నగరాలలోని ప్రజలు, ఎక్కడైతే వ్యాధి ప్రాబల్యం అధికంగా ఉన్న చోట, ఆస్తమా నిర్వహణ కొరకు అగ్ర ఆటంకాలను పరిష్కరించడం చాలా క్లిష్టమైన విషయం. ఆస్తమాతో బాధపడే రోగులు వ్యాధిని నియంత్రించుకోవడం, మంచి నాణ్యమైన జీవితాన్ని గడపడానికి సహాయపడేందుకు ఇన్‌హేలర్స్ మరియు ఇన్‌హెలేషన్ థెరపి వైద్యపరంగా ఇవ్వబడినది మరియు సురక్షితమైన చికిత్స. ఊపిరితిత్తులకు నేరుగా మందును పంపిణీ చేయడంలో ఇన్‌హేలర్స్ సాయపడతాయి, ఇది ఇక్కడ ఆస్తమా లక్షణాలను నివారించడానికి, ఉపశమనం ఇవ్వడానికి, మరియు ఫ్ల్రేర్-అప్స్‌ని తగ్గించి నియంత్రించడానికి పని చేస్తుంది. అయినప్పటికినీ, మన సమాజంలో ఇన్‌హేలర్స్ చికిత్సగా అత్యధికంగా అపనిందకి గురైయింది దీనివల్ల ఆస్తమా రోగులు ప్రొఫెషనల్ సహాయం తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇంకా, ఆస్తమా, దాని లక్షణాలు, మరియు చికిత్స వైపున అవగాహనా లోపం వ్యాధి భారాన్ని తగ్గించడానికి సహాయం చేయడం కొరకు వైద్యులకు సవాలుగా జోడించబడ్డాయి’’అని వివరించారు.

డా. వికాస్ గుప్తా, భారతీయ వ్యాపార Rx హెడ్, సిప్ల అంటారు, ‘‘సిప్ల వద్ద, రోగుల జీవితాల్లో వైవిధ్యాన్ని తీసుకురావడానికి చేసే ప్రయాసలవైపుకి మేము ఖచ్చితమైన నమ్మకాన్ని ఉంచుతాము మరియు వారికి సమాచారం ఇవ్వబడిన ఎంపిక చేసుకోవడానికి సహాయం చేస్తాము. మా ప్రజా అవగాహన ప్రచారం వ్యక్తులకు ఆస్తమా మరియు ఇన్‌హేలర్స్ పై జవాబు అనుకూలంగా మార్చడం గురించి చాలా దూరం వచ్చేసింది. బేరోగ్ జిందగి ప్రచారం కొత్త ఫేస్‌తో, మేము వ్యక్తులకు అపోహల గురించి జాగ్రత్త మరియు మిలియన్ల కొద్ది రోగుల జీవితాన్ని నాణ్యంగా చేసే అనుకూల వైవిధ్యత నిచ్చే థెరపీ అవగాహనకి బలమైన మా ఒడంబదికకై ఇంకా లక్ష్యంగా చేసుకున్నాము’’ అని తెలిపారు.


More Press Releases