Team India: ఇంగ్లండ్ తో టీ20, వన్డే సిరీస్ లకు టీమిండియా జట్లు ఇవే!

  • టీ20లకు ప్రత్యేకంగా రెండు జట్ల ఎంపిక
  • టీ20, వన్డే జట్లు కెప్టెన్ గా రోహిత్ శర్మ
  • ఈరోజు జరగనున్న టెస్ట్ మ్యాచ్
Team India squad for T20 and ODIs against England

ఇంగ్లండ్, భారత్ ల మధ్య ఈరోజు టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంగ్లండ్ తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 7, 9, 10 తేదీల్లో టీ20లు జరగనుండగా... 12, 14, 17 తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీ20లు, వన్డేలకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసింది. టీ20 సిరీస్ కు ప్రత్యేకంగా రెండు జట్లను ఎంపిక చేయడం విశేషం. 

సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్లు ఇవే:

టీ20 ఫస్ట్ మ్యాచ్:

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. 

టీ20 రెండు, మూడు మ్యాచ్ లు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ (కీపర్), రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్. 

వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్.

More Telugu News