BJP: క‌ర్నూలులో బీజేపీ నూత‌న కార్యాల‌యానికి భూమిపూజ‌ చేసిన సోము వీర్రాజు

  • క‌ర్నూలు బీజేపీ శాఖ‌కు కొత్త కార్యాల‌యం
  • హాజ‌రైన ఎంపీ టీజీ వెంక‌టేశ్
  • భారీగా హాజరైన పార్టీ శ్రేణులు 
bjp ap chief somu veerraju laid foundation to bjp office in kyrnnool

బీజేపీ ఏపీ శాఖ అధ్య‌క్షుడు సోము వీర్రాజు బుధ‌వారం క‌ర్నూలు న‌గ‌రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా క‌ర్నూలు జిల్లా బీజేపీ శాఖ‌కు సంబంధించి కొత్త‌గా నిర్మించ‌నున్న పార్టీ కార్యాల‌య భ‌వ‌నానికి ఆయ‌న భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్, పార్టీ యువ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి స‌హా పార్టీ జిల్లా శాఖ‌కు చెందిన ప‌లువురు నేత‌లు, పార్టీ శ్రేణులు హాజ‌ర‌య్యారు.

More Telugu News