Telangana: రోడ్డు ప్ర‌మాదంలో నారా లోకేశ్ అనుచ‌రుడు రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్డి మృతి

  • గ‌ద్వాల ప‌రిధిలో రోడ్డు ప్ర‌మాదం
  • ఇటిక్యాల‌పాడులో ప‌ల్టీ కొట్టిన కారు
  • టీడీపీ నేత రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్డి మృత్యువాత‌
nara lokesh aide rajavardhan reddy died in road accident

తెలంగాణలో బుధ‌వారం చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్ర‌మాదంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అనుచ‌రుడు రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్డి మృతి చెందారు. గ‌ద్వాల జిల్లా ప‌రిధిలోని ఉండవెల్లి స‌మీపంలో ఇటిక్యాలపాడు వ‌ద్ద ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌యాణిస్తున్న కారు ఇటిక్యాల‌పాడు వ‌ద్ద ప‌ల్టీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్డి మృత్యువాత ప‌డ్డారు.

More Telugu News