Mahesh Babu: ఓ పాట మినహా 'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తి

  • మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా సర్కారు వారి పాట
  • పరశురామ్ దర్శకత్వంలో భారీ చిత్రం
  • త్వరలోనే బ్యాలన్స్ ఉన్న పాట చిత్రీకరణ
  • మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న మహేశ్ చిత్రం
Mahesh Babu Sarkaru Vaari Paata shooting completed except a song

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ నటించిన 'సర్కారు వారి పాట' చిత్రం ఓ పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే బ్యాలన్స్ ఉన్న ఆ పాటను కూడా చిత్రీకరిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. మే 12న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తమన్ సంగీతం అందించిన 'సర్కారు వారి పాట' చిత్రంలోని 'కళావతి', 'పెన్నీ' గీతాలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి.

More Telugu News