Andhra Pradesh: ఏపీలో టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు నోటీస్!

  • మంగళగిరి దగ్గర పోరంబోకు స్థలంలో కార్యాలయం 
  • ఎస్ఆర్ఆర్ సంస్థకు నోటీస్ 
  • వారం రోజుల్లోగా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలన్న రెవెన్యూ శాఖ

ఏపీలోని టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు నోటీస్ జారీ అయింది. మంగళగిరి దగ్గర పోరంబోకు స్థలాన్ని పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థకు రెవెన్యూ శాఖ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లోగా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో హెచ్చరించింది.

More Telugu News