Qatar: సైమా-2019 అవార్డ్సు..గౌరవ అతిథులుగా చిరంజీవి, మోహన్ లాల్

  • ఖతార్ వేదికగా రెండు రోజుల పాటు సైమా వేడుకలు
  • ఆగస్టు 15న గౌరవ అతిథిగా హాజరుకానున్న చిరంజీవి
  • 16న మలయాళ నటుడు మోహన్ లాల్

దక్షిణ భారత దేశంలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్సు)-2019 అవార్డుల వేడుకను రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఖతార్ లో నిర్వహించే ఈ వేడుకకు టాలీవుడ్, మాలీవుడ్ ప్రముఖ నటులు చిరంజీవి, మోహన్ లాల్ లు వరుసగా ఆగస్టు 15, 16 తేదీల్లో గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. కాగా,సైమా వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 

More Telugu News