: మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్!

ఈ రోజు భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీకి ట్రంప్ ఫోన్ చేశారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. కాగా, మరికాసేపట్లో ఢిల్లీలోని ఎర్రకోటపై పతాకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, విపక్ష నేతలు, ముఖ్య అతిథులు హాజరుకానున్నారు.

More Telugu News