: జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై నిఘా పెట్టండి: డీజీపీని కోరిన వర్ల

వైసీపీ అధినేత జగన్ లాగానే ఆయన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కూడా క్రిమినల్ చరిత్ర ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఏపీలో టీడీపీని కూల్చాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు అకౌంట్లను తెరిపించి, తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్, జగన్ లపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని... ప్రశాంత్ కిషోర్ పై ప్రత్యేక నిఘాను ఉంచాలని పెట్టాలని డీజీపీని కోరారు.

More Telugu News