: రోజా ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే!: అయ్యన్నపాత్రుడు

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమేనని మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెది ఐరన్ లెగ్ అని అన్నారు. రోజా మాట్లాడుతున్న తీరు, ఉపయోగిస్తున్న భాష చాలా దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. మంత్రి అఖిలప్రియ దుస్తుల గురించి రోజా విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎదుటి వారిని గౌరవించడం మన సంప్రదాయమని... ముందు రోజా దీన్ని నేర్చుకోవాలని సూచించారు. 

More Telugu News