: సుదీర్ఘంగా కొనసాగుతున్న ఏపీ మంత్రివ‌ర్గ సమావేశం.. పలు అంశాలపై చర్చ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య రాజ‌ధాని అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం కొన‌సాగుతోంది. ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ఆధ్వ‌ర్యంలో సుదీర్ఘంగా ఈ భేటీ జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా అమ‌రావ‌తిలో నిర్మించాల‌నుకుంటున్న శాశ్వ‌త భ‌వ‌నాల అంశంపై చ‌ర్చిస్తున్నారు. శాశ్వ‌త‌ అసెంబ్లీ భ‌వ‌నం, ఇత‌ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల భ‌వనాల నిర్మాణం గురించి మంత్రులు త‌మ అభిప్రాయాల‌ను తెలుపుతున్నారు. అలాగే ప‌లు సంస్థ‌ల‌కు భూకేటాయింపుల అంశంపై కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

More Telugu News