: వెనుకబాటుతనం నిర్మూలనకు ప్రత్యేక ప్రాంతీయ మండళ్లు అవసరం: లోక్ సత్తా జేపీ

వెనుకబాటుతనం నిర్మూలనకు ప్రత్యేక ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు అవసరమని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (జేపీ) అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్రాంతీయ మండళ్లు, జిల్లా స్థాయిలో అంబుడ్స్ మెన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా, స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు ఇస్తే ప్రభుత్వాలపై భారం తగ్గుతుందని జేసీ అభిప్రాయపడ్డారు.

More Telugu News