Tirumala: శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి 19 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.  

More Telugu News