: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర ప్రాంతంలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపారు.

More Telugu News