: వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం: ఎమ్మెల్యే రోజా

వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. ఒంగోలులో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న చంద్రబాబు పాలనను, అజెండాను, టీడీపీ జెండాను భూస్థాపితం చేసే సమయం ఆసన్నమైందని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News