: సినారె అంత్యక్రియలను దగ్గరుండి జరిపిస్తున్న కేసీఆర్

ప్రముఖ కవి, సాహితీ దిగ్గజం సినారె అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యాయి. ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య కాసేపట్లో జరగనున్నాయి. ఈ అంతిమ సంస్కారాలకు కేసీఆర్ తో పాటు మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు హజరయ్యారు. అంతకు ముందు సినారె పార్థివదేహానికి సారస్వత పరిషత్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్రను నిర్వహించారు. 

More Telugu News