: మధుమేహ రోగులకు ఊరట.. మందులపై తగ్గిన ట్యాక్స్!

షుగర్ రోగులకు జీఎస్టీ ఊరటనిచ్చింది. మధుమేహ రోగులు వాడే ఇన్సులిన్ వంటి కొన్ని మందులపై ట్యాక్సులను తగ్గించారు. కొన్ని మందులు 12 శాతం శ్లాబు నుంచి ఐదు శాతానికి దిగి రావడంతో ఈ మందుల ధరలు దిగిరానున్నాయి. అయితే నిత్యావసరంగా వాడే పలు మందులను 12 శాతం శ్లాబులోనే ఉంచడంతో... మెజార్టీ మందుల ధరలు 2.29 శాతం పెరగనున్నాయి. ధరలు పెరగనున్నవాటిలో ప్రొప్రనోలోల్, ఇమాటినిబ్, డయాజెపం, డిల్టియాజెం, హెపారిన్ తదితర మందులు ఉన్నాయి.  

More Telugu News