: భద్రీనాథ్ లో కూలిన హెలికాప్టర్.. ఒకరి మృతి!

ఉత్తరాఖండ్ లోని భద్రీనాథ్ లో ఈ ఉదయం ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ఇంజినీర్ మృతి చెందాడు. పైలట్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే, హెలికాప్టర్ లో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. హెలికాప్టర్ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో అది కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

More Telugu News