: అర్ధశతకం కొట్టిన తర్వాత యువరాజ్ సింగ్ అవుట్!

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. యువరాజ్ సింగ్ (53) అవుటయ్యాడు. కేవలం 29 బంతుల్లో యువరాజ్ సింగ్ అర్ధశతకం సాధించాడు.  ప్రస్తుతం భారత్ స్కోరు.. 47.2 ఓవర్లలో 308 పరుగులు.

More Telugu News