: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

ఆభ‌ర‌ణాల త‌యారీదారుల నుంచి డిమాండు పెర‌గ‌డంతో ఈ రోజు 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన‌ బంగారం ధర రూ.100 పెరిగి, రూ.29,350గా న‌మోదైంది. పెళ్లిళ్ల సీజ‌న్ కూడా కావ‌డంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు కిలో వెండి మ‌రో రూ.5 రూపాయ‌లు మాత్ర‌మే పెరిగి రూ.40,265గా న‌మోదైంది.  

More Telugu News