: మిత్రులని కలుసుకోవడం సంతోషంగా ఉంది: వెంకయ్యనాయుడు

ఐక్యరాజ్యసమితి ఆవాస అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో ఆయనకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఈ పదవి లభించడం భారత్ కు దక్కిన గౌరవమన్నారు. రాష్ట్రాలు వేరు కావడంతో విజయవాడలో అభినందన సభ ఏర్పాటు చేశారని, దీని పేరిట మిత్రులను కలుసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

More Telugu News