: పవన్ కల్యాణ్ కు సమస్యలు చెప్పుకున్న ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో హైదరాబాదులోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. జనసేన కార్యాలయానికి వెళ్లిన వీరు... ఆయనతో తమ సమస్యలను పంచుకున్నారు. వారి సమస్యలను పవన్ కల్యాణ్ సానుకూలంగా విన్నారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్థులను దోచుకుంటున్నాయని ఈ సందర్భంగా పవన్ కు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నించాలని సూచించారు. 

More Telugu News