: నలుగురు ఉగ్రవాదులను ఉరి తీసిన పాకిస్థాన్

దాయాది దేశం పాకిస్థాన్ ఈరోజు నలుగురు ఉగ్రవాదులను ఉరి తీసింది. ఖైసర్ ఖాన్, మహమ్మద్ ఉమర్, ఖారి జుబైర్ మొమమ్మద్, అజీజ్ ఖాన్ లనే ఈ నలుగురు తాలిబన్ సంస్థకు చెందినవారు. వీరిని కరుడుగట్టిన ఉగ్రవాదులుగా పేర్కొన్న పాక్ సైనిక కోర్టు... వీరికి ఉరిశిక్షను విధించింది. 2014లో పెషావర్ లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి... మిలిటెంట్లకు పాకిస్థాన్ ఉరిశిక్ష విధిస్తోంది. గత మూడేళ్లలో 160 మంది ఉగ్రవాలును పాక్ ఉరితీసింది. 

More Telugu News