: ఎందరో మహానుభావులు..అందరికీ వందనాలు: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాథ్

భారతీయ చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కళాతపస్వి కె.విశ్వనాథ్ అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న సందర్భంగా నా తల్లిదండ్రులకు ప్రణామాలు చేస్తున్నాను...భారత్ లో ఉన్న నా అభిమానులు అందరికీ ధన్యవాదాలు..సర్వేజన సుఖినో భవంతు’ అని అన్నారు.

More Telugu News