: రాజకీయం అంటే క్రికెట్ మ్యాచ్ లాంటిది: సోము వీర్రాజు

రాజకీయం అంటే క్రికెట్ మ్యాచ్ లాంటిదని, ఎప్పటికప్పుడు వ్యూహాలు మారతాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల నాటికి అన్ని పార్లమెంట్ స్థానాల్లో బలమైన శక్తిగా ఎదగాలన్నదే తమ పార్టీ వ్యూహమని, కాపులకు రిజర్వేషన్ టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశమని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత టీడీపీదేనని అన్నారు.

More Telugu News