: ‘బుక్ మై షో’ టిక్కెట్లు చెల్లవన్న ఉప్పల్ ‘మల్టీప్లెక్స్’.. ప్రభాస్ అభిమానుల నిరసన!

‘బాహుబలి-2’ ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లిన ప్రభాస్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ‘బుక్ మై షో’ వెబ్ సైట్లో బుక్ చేసుకున్న టిక్కెట్లు చెల్లవంటూ ఉప్పల్ లోని ఏసియన్ మల్టీప్లెక్స్ యాజమాన్యం చెప్పడంతో ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులను ఆశ్రయించి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

More Telugu News