: పరిటాల సునీత ఆదేశాలతోనే ఈ దారుణాలు జరుగుతున్నాయి: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై దాడులు చేయడం దారుణ విషయమని వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ఇది పిరికిపంద చర్య అని అన్నారు. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాలపై దాడులు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు సరైన రీతిలో వ్యవహరించడం లేదని... అందువల్లే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎనిమిది వైయస్ విగ్రహాలు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

More Telugu News