: ఆర్కే నగర్ లో ముగిసిన నామినేషన్ ప్రక్రియ.. బరిలో నిలిచిన ప్రముఖులు వీరే!

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నేటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ ఉప ఎన్నిక బరిలో నిలవడం గమనార్హం.

వివిధ పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు వీరే...

  • బీజేపీ - గంగై అమరన్
  • శశికళ వర్గం - దినకరన్
  • పన్నీర్ సెల్వం వర్గం - మధుసూదనన్ 
  • అమ్మ పెరవై - దీప 
  • శరత్ కుమార్ పార్టీ - ఆంథోనీ సెవియర్
  • డీఎంకే - గణేష్

More Telugu News