: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: ఒక చోట టీడీపీ-బీజేపీ అభ్యర్థి, మరో స్థానంలో వైసీపీ అభ్యర్థి లీడింగ్!

ఆంధ్రప్రదేశ్ లోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి ఒక చోట టీడీపీ-బీజేపీ అభ్యర్థి, మరో స్థానంలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్ మాధవ్ 2,633 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి మూడో రౌండ్ ముగిసే సరికి 5,934 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

More Telugu News