: సికింద్రాబాద్‌లో దోపిడీ దొంగల బీభత్సం.. ఆర్మీ కల్నల్ ఇంట్లో దోపిడీ

సికింద్రాబాద్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆర్మీ కల్నల్ నయ్యర్ ఇంట్లోకి చొరబడిన దొంగలు అతడి కుమారుడిని, వాచ్‌మన్‌ను బంధించి బంగారం అపహరించారు. కిలోన్నర వరకు బంగారాన్ని దోచుకెళ్లారు. దోపిడీ జరిగిన తర్వాత నుంచీ సెక్యూరిటీ గార్డు కనిపించకుండా పోయాడు. దీంతో దోపిడీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News