: ఆయన తప్పా, ఎమ్మెల్యేలందరూ మా వైపే ఉన్నారు: తంబి దురై

పన్నీర్ సెల్వం తప్పా, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ తమ వైపే ఉన్నారని శశికళ శిబిరం వర్గీయుడు, అన్నాడీఎంకే ఎంపీ, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. పన్నీర్ వెంట ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎవరూ లేరని అన్నారు. బల నిరూపణ సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ తమకే మద్దతు ఇస్తారని, ‘అమ్మ’ జయలలిత తర్వాత ‘చిన్నమ్మ’ శశికళే తమ నాయకురాలని , ఆమే తమ పార్టీ ప్రధాన కార్యదర్శి అని అన్నారు. 

More Telugu News