: బెంగళూరు ప్రకృతి చికిత్సా కేంద్రంలో కేజ్రీవాల్

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చికిత్స నిమిత్తం బెంగళూరు చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం అక్కడికి చేరుకున్న ఆయన, విమానాశ్రయం నుంచి నేరుగా జిందాల్ ప్రకృతి చికిత్స కేంద్రానికి వెళ్లారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు నిమిత్తం చికిత్స తీసుకోనున్న ఆయన పది రోజుల పాటు ఇక్కడ ఉంటారు. కాగా, కర్ణాటక ఆప్ నేతలు విమానాశ్రయానికి చేరుకుని కేజ్రీవాల్ కు ఘనస్వాగతం పలికారు.

More Telugu News