cricket: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ధావన్ ను పక్కనపెట్టి రహానేను తీసుకున్న కోహ్లీ

భార‌త్‌లో ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ రోజు ఈడెన్ మైదానంలో జరుగుతున్న చివ‌రి వ‌న్డే మ్య‌చ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో ఇప్ప‌టికే పై చేయి సాధించిన టీమిండియా ఈ వ‌న్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాల‌నుకుంటోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఒక మార్పుతో మ్యాచ్ ఆడుతుంది. టీమిండియా ఓపెనర్ ధావన్ ను పక్కనపెట్టిన విరాట్ కోహ్లీ సేన ఆ స్థానంలో రహానేను బ‌రిలోకి దించింది.

More Telugu News