: సంక్రాంతి పండగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి: పవన్ కల్యాణ్

సంక్రాంతి పండగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ఈ సంక్రాంతి పండగ ఉద్దానం కిడ్నీ బాధితులకు సాంత్వన కలుగజేయాలని  కోరుకున్నారు. కరెన్సీ రద్దు వంటి గాయాల బారిన పడకుండా, రాజకీయ పెద్దల నుంచి సంక్రాంతి పండగ ప్రజలను కాపాడాలని పవన్ కోరుకున్నారు.

More Telugu News