: అన్నా 11 మంది తిరిగొస్తే.. అధికారం మనదే!: రేవంత్ రెడ్డి

అసెంబ్లీ లాబీలో నిన్న ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన ఎర్రబెల్లి దయాకరరావు, అరికెపూడి గాంధీ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లితో రేవంత్ మాట్లాడుతూ, పార్టీలో నుంచి వెళ్లిపోయిన 11 మంది తిరిగొస్తే, పోరాడుదాం... అధికారం మనదే అని అన్నారు. దీంతో, ఎర్రబెల్లి, అరికెపూడిలు నవ్వుతూ లోపలకు వెళ్లిపోయారు.

More Telugu News