arrests: హైదరాబాద్‌లో ఒకేసారి ఏడుగురు దొంగ‌ల‌ను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌ నగరంలోని ప‌లు ప్రాంతాల్లో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతూ అల‌జ‌డి రేపుతున్న ఏడుగురు దొంగ‌ల‌ను ఈ రోజు ఉద‌యం పోలీసులు ఎట్ట‌కేల‌కు పట్టుకున్నారు. పంజాగుట్ట పరిధిలో వీరిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వారి వ‌ద్ద నుంచి ఏడు కార్లతో పాటు 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు చెప్పారు. కేసులో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

More Telugu News