asaduddin: ప్రార్థన మందిరం కూల్చివేత కేసులో ఎంపీ అసదుద్దీన్‌కి కోర్టులో ఊర‌ట‌

మెద‌క్ జిల్లాలోని ఓ ప్రార్థ‌నామందిరాన్ని కూల్చి వేసిన కేసులో హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీకి ఈ రోజు సంగారెడ్డి కోర్టులో ఊర‌ట ల‌భించింది. మెద‌క్ జిల్లా ముత్తంగిలోని ఓ ప్రార్థ‌నాల‌యాన్ని కూల్చి వేసిన కేసులో అస‌దుద్దీన్‌తో పాటు మ‌రో న‌లుగురు నేత‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం ఈ కేసులో వారి ప్ర‌మేయం లేద‌ని తేల్చి చెబుతూ వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

More Telugu News